Browsing: ADR

లోక్‌స‌భ‌లోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదయిన్నట్లు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన…

రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్‌ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను విశ్లేషించిన…

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.…

దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో సంపన్నుడిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలారు. పైగా, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో,…

నీతివంతమైన పరిపాలనకు నిధుల సమీకరణలో పారదర్శకత అత్యంత అవసరం. అయితే మన రాజకీయ పార్టీలు బయటకు వెల్లడింపలేని వర్గాల నుండి భారీగా `గుప్త విరాళాలు’ పొందుతున్నాయి. స్వయంగా…

రాష్ట్రపతి పదవి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్రపతిని దేశపు మొదటి పౌరునిగా భావిస్తారు. అటువంటి అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలలో దేశంలోని పార్లమెంట్, శాసన సభల…

కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని సాధారణ ప్రజలు, వ్యాపార-వాణిజ్య వర్గాలపైననే కాకుండా రాజకీయ పార్టీల ఆదాయవనరులపై సైతం పడింది. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21లో అందిన విరాళాల గణాంకాలతో…

`పెద్దల సభ’గా భావించే రాజ్యసభకు ఒకప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయంగా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసే వారు. అయితే రానురాను రాజకీయ పార్టీలు వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతలకు,…

దేశంలోని రాజకీయపార్టీలలో బిజెపికే అత్యధిక విరాళాలు అందాయి. ఏడు ఎలక్టోరల్ ట్రస్టులకు కలిపితే మొత్తం మీద రూ 258. 49 కోట్లు దక్కాయి. ఇందులో అత్యధికంగా బిజెపి…

ఈ నెల 10న జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ తొలి దశ ఎన్నికలలో మొత్తం 623 మంది పోటీ చేస్తున్నారు. అయితే వారిలో  15 మంది నిరక్షరాసులే . ఈ విషయాన్ని…