Browsing: assembly polls

ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  కీలకమైన యుపితో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి గెలుపొందింది. పంజాబ్‌ లో 117 సీట్లకు గాని 92 సీట్లు గెలుపొంది…

ఉత్తరప్రదేశ్‌ మణిపూర్ లలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని, పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తుందని, ఉత్తరాఖండ్ లో పోటీ కీలకంగా ఉన్నదని హైదరాబాద్ కు చెందిన  పీపుల్స్‌…

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు…

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరసృతి చట్టం తీసుకు రాగలమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించడంతో ఈ విషయమై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైనది. …

తాను నెహ్రు గురించి మాట్లాడితే కాంగ్రెస్ వారికి అంత భయం ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ చురకలు అంటించారు. తాను నెహ్రూను ఎన్నడూ గుర్తు చేసుకోవడం లేదని అంటూ ఉంటారని, గుర్తు…

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలించడానికి… అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కమిటీని నియమించనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు.…

ఈ ఏడాది జనవరిలో రూ.1,213 కోట్ల విలువైన ఎలక్టొరల్‌ బాండ్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విక్రయించగా, వీటిలో అత్యధిక భాగం (రూ.784.84 కోట్లు) ఎస్‌బిఐ న్యూఢిల్లీ…

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ఎటువంటి…

త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తమదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు.…

ఉత్తర్‌ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలపై అమలవుతున్న నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల తేదీలు…