తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామని జరుగుతున్న ప్రచారంపై బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెరదించారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ స్పష్టం…
Browsing: assembly polls
ఈశాన్య రాష్ట్రాల్లో తనకు తిరుగులేదని మరోసారి బీజేపీ జెండా సత్తాచాటింది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి రెండు రాష్ట్రాలలో తిరిగి అధికారంలోకి వస్తుండగా, మూడో…
తెలంగాణలో అధికారం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతమైన త్రిముఖ వ్యూహంను ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…
త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్ లకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మార్చి 2న…
తాను ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోసిపుచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పైగా, ప్రస్తుత ఎమ్యెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో…
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే దఫాలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్…
వచ్చే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని రాష్ట్రంలోని 175సీట్లను కూడా గెలుచుకుంటామని భరోసా వ్యక్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్కలు తప్పుతున్నాయా? ఆయనే…
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం…
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివరలో నిర్వహించే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం…
కేంద్ర పాలిత ప్రాంత డీలిమిటేషన్ తుది ఉత్తర్వులపై జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ గురువారం సంతకం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి…