మరోకొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ లో కాంగ్రెస్ కుమ్ములాటలు శృతి మించుతున్నాయి. తనను పార్టీ నుండి బైటకు పంపలేక తనకు పొగ పెడుతున్నారని అంటూ ప్రముఖ…
Browsing: assembly polls
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీలో అందరికి దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించినట్లు తనకు తెలుసని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదటిసారిగా అంగీకరించారు. మంగళవారం…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గత సంవత్సరకాలంగా లెక్కచేయకుండా వస్తున్న జి23 నేతలను అకస్మాత్తుగా శాంతింపజేసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. …
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు.…
ఇటీవల యుపి ఎన్నికల్లో విజయం సాధించడంతో యుపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందంటూ బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఆట అప్పుడే అయిపోలేదని అంటూ రాష్ట్రపతి…
ఇప్పటి వరకు కాంగ్రెస్ లో నాయకత్వంలో సంస్కరణలు అంటూ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్న జి-23 నేతలు కేవలం రాహుల్ గాంధీ నాయకత్వంపైననే అసమ్మతి వ్యక్తం చేస్తుండగా,…
ఐదు రాష్ట్రాలలో ఘోర పరాజయం అనంతరం ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ సమావేశంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేబడుతుందని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. కనీసం పరాజయంకు…
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన యుపితో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి గెలుపొందింది. పంజాబ్ లో 117 సీట్లకు గాని 92 సీట్లు గెలుపొంది…
ఉత్తరప్రదేశ్ మణిపూర్ లలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని, పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తుందని, ఉత్తరాఖండ్ లో పోటీ కీలకంగా ఉన్నదని హైదరాబాద్ కు చెందిన పీపుల్స్…
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు…