మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లకు సంబంధించి రూ.144.83 కోట్ల మేర కుంభకోణం జరిగిందని కేంద్రం గుర్తించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ…
Browsing: CBI
అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి…
కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో విడుదల చేశారని, దీని వెనక కుట్ర ఉందని కేంద్ర హోమ్ మంత్రి…
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు ఆర్థిక వ్యవహారాలు కారణం కాదని, పెద్ద…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్కు సుప్రీం కోర్టు నోటీసులు…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకోనున్నది. మధ్యంతర ఛార్జిషీటును దాఖలు చేయనున్నట్లు సిబిఐ వెల్లడించింది. దర్యాప్తు పూర్తిచేసి, జూన్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్, సిబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు సహనిందితుడిగా పేర్కొంటూ వస్తున్న సిబిఐ తాజాగా నిందితుడే అని…
బాలాసోర్ రైళ్ల ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం…