మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీబీఐ…
Browsing: CBI
బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈనెల 25న సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. అయితే సిబిఐ ఆయనను…
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలకమైన అనుమానితుడిగా సిబిఐ భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి విచారణకు సిబిఐ ముందు హాజరయ్యే సమయంలో తెలంగాణ…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. ఆయనను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీ-సులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాష్ను…
తెలంగాణలో కలకలం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజు కోర్టు లిస్టులో ఉన్న అన్ని కేసులు…
ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే వెంటనే విచారణకు స్వీకరించాలని…
ఎంఎల్ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐకి అప్పగించొద్దంటూ రాష్ట్రప్రభుత్వం, బిఆర్ఎస్ ఎంఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐకి…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ శనివారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో, ఆఫీస్ లో మరోసారి సోదాలు జరిపింది. కాగా గతంలో కూడా మనీష్ సిసోడియా…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తుపై కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జిఓను కొట్టివేస్తూ, సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర హైకోర్టు అప్పగించడంతో సిబిఐ రంగంలోకి…