Browsing: Climate Change

కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు దుబాయిలో ప్రారంభమై వారం గడిచింది. కాప్‌28 సదస్సు ప్రారంభంలోనే నష్టపరిహారం నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా సత్వర…

సౌకర్యాలు, సంతోషాల కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని ఇష్టారీతిన వాడుకుంటూ మనిషి తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్‌…

వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు శతాబ్దపు మధ్య కాలంలో పతనం కావొచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు ఇప్పటిలానే కొనసాగితే ఈ శతాబ్దపు…

భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని అనేక తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు భవిష్యత్‌లో ముంపునకు గురువుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మిగతా…

ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్ 27 చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ విపత్తుల కారణంగా నష్టపోయే పేద,…

కరోనా మహమ్మారి మనకు నేర్పిన అతిపెద్ద పాఠం పర్యావరణ మార్పు గురించేనని, ఇది పర్యావరణానికి నష్టం కలిగించకుండా మానవులు వ్యవహరించే విధానంపై ఆధారపడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య…

వాతావరణ మార్పు వాతావరణం అంచనావేసే సామర్థాన్ని దెబ్బతీస్తున్నది. వాతావరణ సంస్థలు ముందస్తుగా, ఖచ్చితంగా అంచనా వేయడంలో వెనుకబడుతున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర…

ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలో కొనసాగితే, ఉష్ణ్నోగత 30 డిగ్రీల సెల్సియస్‌ దాటి పోయి దేశంలో పలు ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌…

వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపిచ్చారు. పటాన్‌చెరులోని  ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలలో పాల్గొంటూఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ఆయన ఆవిష్కరించారు. …

టి ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ, సామజిక శాస్త్రవేత్త గ్లాస్గో సదస్సులో వచ్చే పదేండ్లలో వాతావరణ మార్పుల సమస్యలను కలసి ఎదుర్కుంటామని, అధిక ఉద్గారాలకు నిలయంగా ఉన్న అమెరికా, చైనా…