Browsing: heat waves

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3-6 డిగ్రీలు అధికంగా…

తెలంగాణలో ఎండల తీవ్రత దడ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెల చివర నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నా పగటిపూట మాత్రం…

ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ వేసవి కాలమంతా కూడా ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే అవకాశం వుందని,…

రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో…

దేశంలోకి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు…

భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోసహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం…

దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో ఆదివారం 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) పేర్కొంది. తీవ్ర…

దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు…

దేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.పొద్దుగాల 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు.దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండవేడిమికి తోడు…

బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలు ఇప్పుడు కనివిని ఎరుగని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజుకు దాదాపు 11 గంటలు అంతకు మించి అధికారిక…