Browsing: Maharashtra

మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.…

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బిఆర్‌ఎస్ కు ఇండియా, ఎన్డీయే కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె…

ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్రలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువులు శివుడిని మూర్తి రూపం తో పాటు లింగరూపంలోను…

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.…

మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే బలపరీక్షలో విజయం సాధించడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి ప్రశ్నార్ధకంగా మారింది. థాకరేతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఇంకెంతకాలం…

మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన సమాలోచనలు విఫలం కావడంతో 24 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో…

తెలంగాణాలో విశేష ప్రాముఖ్యత గల ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యాల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 13న సదా, సీదాగా జిల్లాలోని చెన్నూర్  నియోజ‌క‌వ‌ర్గం అర్జున‌గుట్ట‌లో…

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూతో సహా మరింత కఠినమైన చర్యలను…

దేశంలో కరోనా,  ఒమిక్రాన్‌ కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిష్టితి కలవరం కలిగిస్తున్నది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరపడంతో 10 మంది మంత్రులు, 20 మంది…

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470 కి పైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు…