Browsing: Piyush Goyal

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. డియర్‌నెస్ అలెవ్సన్, డియర్‌నెస్ రిలీఫ్ 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి…

మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన రైతు సంఘాల నాయకులతో  కేంద్ర మంత్రులు గత రాత్రి జరిపిన నాల్గవ విడత చర్చలు సానుకూలంగా…

తెలంగాణాలో కొత్తగా పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయాలని, తద్వారా తెలంగాణ యువతకు లక్షాది ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్…

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, పీయూష్ గోయల్ లతో భేటీలు జరిపి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై…

పంజాబ్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన…

భారత దేశం లో పరిశ్రమలు , తయారీ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపిచ్చారు. హైదరాబాద్ లో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ (ఎఐవైఎఫ్)ను…

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టి) దక్షిణాది క్యాంపస్‌ ఏర్పాటుతో ట్రేడ్‌ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక,…

అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ…

ఆహార భద్రత చట్టం అమలులో ఒడిషా అగ్రస్థానంలో నిలివగా, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం ఢిల్లీలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) రాష్ట్రాల ర్యాంకింగ్‌…

ఆస్ట్రేలియాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలు ఇప్పుడున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు కలగడంతో పాటుగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, పర్యాటకుల మార్పిడికి వీలు కలుగుతుందని…