రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు…
Browsing: Union Cabinet
అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లను మరింత తీర్చిదిద్దే పనులకు రూ 10,000 కోట్ల వ్యయ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రత్యేకించి స్టేషన్లలలో సదుపాయాల మెరుగుదలకు,…
కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఉచిత రేషన్ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత…
సోలర్ ప్లాంట్ల కోసం రూ.19,500 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం…
సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంతో పాటు రైల్వే ఆదాయాన్ని మరింత పెంచడానికి దోహదపడేలా కేంద్ర మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు…
ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం నేటితో ముగియనున్నది. నేడు జరిగే మంత్రివర్గ సమావేశమే వారికి చివరి సమావేశం అవుతుందా? లేదా ఎంపీ కాకపోయినా ఆరు నెలల…
కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధరను 2022-23 సంవత్సరానికి క్వింటాలుకు రూ 100 పెంచింది. దీనితో వరి మద్దతు ధర ఇక క్వింటాలుకు రూ 2,040…