వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను…
Browsing: Vijayawada floods
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని, బాధితులకు సహాయ చర్యలు వేగంగా అందుతున్నాయని చెబుతూ దేశంలోనే తొలిసారిగా విజయవాడలో వరద…
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం విజయవాడలో…
వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ, తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన పర్యటన సహాయ పడేలా…
చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీతీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో లంక గ్రామాలు…