Browsing: YS Jaganmohan Reddy

ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద అలిగినా పరవా లేదని, పనిచేయని…

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైసిపి…

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం…

 కోనసీమ జిల్లాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ  మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు…

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు చర్చంతా రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు మారుతున్నది. ఈ…

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరు కావడం కోసం ప్రస్తుతం బెయిల్ పై ఉండడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి పొందిన ముఖ్యమంత్రి వై ఎస్…

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి  వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ…

తెరపై తాము రాజకీయ విరోధులం అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనిపిస్తుంటారు. తమ రాష్ట్ర ప్రయోజనాలకు పొరుగున ఉన్న ముఖ్యమంత్రి విఘాతం కలిగిస్తున్నారని అంటూ ప్రజలను…

రెండేళ్లుగా మూడు రాజధానులంటూ రాజధాని నగరంగా అమరావతి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా వస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి…

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ వాహనాలకు చెల్లించ వలసిన…