పర్యాటక ప్రదేశంగా అంబేడ్కర్ స్మృతివనం తీర్చిదిద్దుతామని రాష్ట్ర హరిత, సుందరీకరణ కార్పొరేషన్ ఎండీ బి. రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 125…
Browsing: YS Jaganmohan Reddy
పోలవరాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…
వైఎస్సార్ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2 ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి…
ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారనుందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి. బుధవారం విశాఖ, విజయనగరం జిల్లాల…
అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిట్పై స్టే విధిస్తూ…
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అమలు పరుస్తున్న పలు సంక్షేమ పథకాలలో ప్రజల ఇబ్బందులను నేరుగా వారి నుండే తెలుసుకొని, సరిదిద్దడం ద్వారా ఎన్నికలలో వారి మద్దతు కూడదీసుకొనేందుకు…
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.3000 కోట్తో 230 ఎకరాలలో…
2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టించడంతో పాటు, నాటి ప్రతిపక్షం వైసిపి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్న `కోటి కత్తి’ ఘటనలో ఎటువంటి…
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో సంపన్నుడిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలారు. పైగా, మొత్తం 30 మంది ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో,…
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల్లేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం జరిపిన సమావేశంలో మంత్రివర్గంలో మార్పులపై…