గతేడాది జూన్ నెల జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్ళు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్…
Browsing: ఆర్థిక వ్యవస్థ
అమెరికా లోని లాస్ఏంజెల్స్, బోస్టన్ నగరాలతోపాటు మరికొన్ని నగరాలకు తమ విమానసర్వీస్లను విస్తరింపచేయడానికి ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా లోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, న్యూజెర్సీ,…
ఎలాన్మస్క్ సారథ్యంలో ట్విటర్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం నగదు కొరత తీవ్రంగా ఉందని స్వయంగా ఎలాన్ మస్క్ ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ఆదాయం…
ఆన్లైన్ గేమింగ్ ఫుల్ బెట్ విలువపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఆన్లైన్ గేమింగ్తో…
దేశంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి, ఎలక్ట్రానిక్ పద్థతికి మార్చేందుకు రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలు (ట్రిలియన్) వెచ్చించనున్నట్లు…
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఆగస్టు 14న మరోసారి విచారించనుంది. అయితే, అప్పటిలోగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను కోర్టులో దాఖలు చేయాలని…
వందే భారత్తో సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్, అనుభూతి అండ్ విస్టాడోమ్ కోచ్లు ఉన్నవాటిలో ఆక్యుపెన్సీని బట్టి 25 శాతం వరకు…
దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. జూన్ నెలకుగాను రూ.1, 61, 497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ…
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం 1.1 శాతం మేర పెంచింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మాత్రమే ఈ పెంపును…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న…