Browsing: ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ కుబేరుల జాబితాలో అదాని స్థానం తాజాగా 25కు పడిపోయిందని ఫోర్బ్స్‌ రియల్‌టైం బిలియనీర్‌ ఇండెక్స్‌ తెలిపింది. గుజరాత్‌కు చెందిన ఈ పెట్టుబడిదారుడు నెల క్రితం 147…

ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ యూట్యూబ్ కు నీల్‌ మోహన్‌ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థకు అత్యధిక కాలం సీఈవోగా పని చేసిన సూసన్‌ వొజిసికి…

అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీ మూడిస్‌ అదానికి చెందిన నాలుగు కంపెనీలకు రేటింగ్‌ను స్టెబుల్‌ (స్థిరత్వం) నుంచి నెగిటివ్‌ (ప్రతికూల)కు మార్చినట్లు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ శుక్రవారం వెల్లడించింది.…

అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు…

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. కొన్ని రోజులుగా నిరంతరం నికర విలువను కోల్పోతున్నాడు. తన సంస్థల స్టాక్‌లు మరింత దిగజారడంతో సోమవారం టాప్ లూజర్‌గా నిలిచాడు.…

రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం స్కామ్‌‌లో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ…

ఏడాది క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ స్థానంలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తన…

సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతోంది. ప్రముఖ మల్టినేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాప్ట్‌, మెటా బాటలో మరిన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా…

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపులు, ఫిన్‌టెక్‌ వేదిక ఫోన్‌ పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చికోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తమ ఇన్వెస్టర్లు రూ.8,000 కోట్ల…

ప్రపంచ బిలినీయర్ల జాబితాలో రెండో స్థానానికి చేరిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తాజాగా నాలుగో ర్యాంక్‌కు పడిపోయారు. అంటే ఆయన రెండు స్థానాలు దిగువకు…