సామాన్య ప్రజలకు అమితమైన పౌష్టికాహారంగా భావించే కోడిగుట్ట ధరలు భగ్గుమంటున్నాయి. దానితో గుడ్డు తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్నమొన్నటి వరకు నాలుగైదు రూపాయలున్న గుడ్డు ధర ఇప్పుడు అమాంతం…
Browsing: ఆర్థిక వ్యవస్థ
బ్రిటన్కు పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.11,000 కోట్ల మేర మోసగించిన కేసులో భారత్కు అప్పగించడాన్ని…
పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల్ను కలపలాన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ…
వాణిజ్య వర్గాలు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ ఈ సారి వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తంగా రెపో రేటు…
భారత్ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తుండటంతో గతంలో వేసిన 6.5 శాతం వృద్ధిరేటు అంచనాను 6.9 శాతానికి పెంచింది.…
సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస రావుకు పలువురు నేతలు, అధికారులతో సంబంధాలున్నట్లు దర్యాప్తు…
కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కవిత పేరును చేర్చిన…
న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ఫౌండర్స్ (ఎన్డిటివి) ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్, రాధికారాయ్ లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. రాయ్ దంపతులకు ప్రస్తుతం 32.26…
ఎన్నికల బాండ్ల పథకం మొదలైనప్పటి (మార్చి 2018) నుంచి ఇప్పటివరకు జరిగిన అమ్మకాల్లో అత్యధికం ముంబయి నుంచి జరిగాయని ఎస్బిఐ వెల్లడించింది. ముంబయి తర్వాత బాండ్ల అమ్మకాలు…
ప్రపంచంలోనే స్మార్ట్ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ గా మారుతున్న భారత్ లో ఇటీవల సరఫరాలు తగ్గుతూ, అమ్మకాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉండడం ఆందోళన సాగిస్తున్నది. ఈ ఏడాది…