చక్కెర ఎగుమతులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అమలులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో ధర పెరుగుతున్న దృష్ట్యా…
Browsing: ఆర్థిక వ్యవస్థ
భారత దేశంలో ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని కామన్వెల్త్ దేశాలకు అందించడానికి భారత దేశం ముందుకు వచ్చింది.…
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు సుమారు రెండు గంటల సేపు నిలిచిపోవడంతో యూజర్లు అయోమయానికి గురయ్యారు. సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో తమ డేటా బ్యాలెన్స్ అయపోయిందేమోనని చెక్ చేసుకున్నారు.…
ప్రముఖ టెలికాం సంస్థ జియో మరో రెండు నగరాల్లో 5జీ ట్రయల్ సేవలను ప్రారంభించింది. రాజ స్థాన్లోని సథాద్వారాతో పాటు, చెన్నయ్లోనూ 5జీ సేవలను శనివారం నుంచి…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమైన ‘ఆర్థిక మాంద్యం’ ముప్పు అంచుల్లో చిక్కుకుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ హెచ్చరించారు. మాంద్యం వల్ల దెబ్బతినే పేదలకు మద్దతుగా…
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే గడువు దాటిపోయినప్పటికీ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. కొంత మంది గడువు తేదీ మరిచిపోతుంటారు. ఇలా సకాలంలో…
త్వరలో భారతీయులు ఐరోపాలోనూ నేరుగా యూపీఐ, రూపే ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఎలాంటి తడబాటు లేకుండా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను జరపొచ్చు. ఇందుకోసం ఐరోపా…
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు…
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రుణ సంక్షోభాలు మరింత తీవ్రం కావచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. నిపుణులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యుఎన్డిపి)…
ముంబైలోని వేర్హౌజ్ నుంచి సుమారు రూ. 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ…