స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించగా, బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల…
Browsing: జాతీయం
చంద్రుడిని చేరడానికి ఉద్దేశించిన చంద్రయాన్ 3 ప్రయాణంలో మరో కీలక, క్లిష్టమైన ముందడుగు పడింది. చంద్రుడి చుట్టూ చేస్తున్న భ్రమణంలో చివరిదైన, చంద్రుడికి మరింత సమీపంలో ఉన్న…
సామాజిక ఉద్యమకారుడు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాథక్ మంగళవారం కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్తో ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో తుదిశ్వాసం విడిచారని ఆయన…
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ భారతీయమే.. స్వాతంత్య్ర…
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని, గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివఅద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం…
దేశ పౌరులంతా సమానులే అని, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, హక్కులు ఇదే దశలో ఈ దేశం పట్ల బాధ్యతలు అందరికీ సమానంగా ఉన్నాయని భారత రాష్ట్రపతి…
భారీ వర్షాలు, వరదలు హిమాచల్ ప్రదేశ్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చరియలు ఎక్కడివక్కడ కూలుతున్నాయి. నదులు, వాగులు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. అధికారిక…
చంద్రుడి అధ్యయనం కోసం చంద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవలే చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి…
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు భీభత్స పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్పై వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు! అతి భారీ వర్షాలతో…
ఆగస్ట్ 15న ఢిల్లీలోని బహిరంగ ప్రదేశాలు, భద్రతా సంస్ధలే లక్ష్యంగా పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్ధలు విధ్వంస కుట్రకు తెరలేపాయనే వార్తలు…