Browsing: జాతీయం

కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్‌ను కూడా ఆవిష్కరించారు. గ్రీన్‌ఫీల్డ్…

ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. చెన్నై నుంగబాకంలోని ఆమె నివాసంలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు…

ముంబైలో మరోసారి ఉగ్రదాడి చేస్తామంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి ఈ-మెయిల్ రావడం కలకలం రేపుతోంది. తాను తాలిబాస్‌ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని…

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలను అందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోని బ్యాంకులను కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆర్‌బిఐ నూతన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన 2023-2024 కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. చారిత్రక బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ నిర్మలా…

అమృత్ కాల్ లో ఇది తొలి బ‌డ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు..లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్…

2023-24  ఆర్ధిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.5శాతం వృద్ధి చెందుతుందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల కారణంగా వాస్తవ…

మ‌హిళ‌ల సాధికార‌త కోసం కేంద్ర స‌ర్కార్ ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని, బేటీ బ‌చావో.. బేటీ ప‌డావో విజయవంతం అయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పార్లమెంట్ ఉభయసభలను…

భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని చెబుతూ ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని…

తొలిసారి జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెల్చుకుంది. సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ.. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లోనే అద్భుత విజయాన్నందుకుంది.…