ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. దర్యాప్తు బృందం సుశాంత్ది …
Browsing: జాతీయం
భారత్ దాయాది దేశాలు చైనా..పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం కలిగి ఉండటం, ఇటీవల చైనా నుంచి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువగా చోటు చేసుకుంటుండడంతో ఆ రెండు దేశాల…
మహారాష్ట్రలో గత శనివారం ఆత్మహత్యకు పాల్పడిన యువ నటి తునిషా శర్మ (20) ‘లవ్ జిహాద్’ బాధితురాలని స్వయంగా ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు ఆ…
భారత్లో ప్రస్తుతమున్నకరోనా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అవసరం లేదని, లాక్డౌన్లు విధించాల్సిన పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు హైబ్రిడ్…
దేశంలోని పేద ప్రజలకు సంవత్సరం పాటు ఉచిత రేషన్ను అందిస్తారు. ఆహార చట్టం పరిధిలో ఈ మేరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం…
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్గా…
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానందుకు మాజీ ఎంపీ జయప్రదపై రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు…
భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్…
దేశం కోసం బీజేపీ ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించడంపై రాజ్యసభలో మంగళవారం పెద్ద రచ్చ రేగింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలంటూ…
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన 1971నాటి యుద్ధంలో దాయాది పాక్పై వీరోచితంగా పోరాడిన బిఎస్ఎఫ్ హీరో భైరోన్సింగ్ షెకావత్ రాథోడ్ సోమవారం కన్నుమూశారు. రాజస్థాన్లోని పోస్టులో పాక్…