రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు రాయితీలు సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల రాయితీని…
Browsing: జాతీయం
బాలీవుడ్ హీరో షారూక్ఖాన్తో కలిసి అగ్రశ్రేణి నటి దీపికా పడుకోనే నటిస్తోన్న పఠాన్ సినిమాలోని ఓ పాట యాడ్ విడుదలైన దశలో ఇందులో దీపిక భంగిమపై వివాదాలు చుట్టుముడుతున్నాయి.…
జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం సైన్యానికి పెద్ద సవాలుగా ఉంది. కశ్మీర్ను సరిహద్దుల నుంచి అస్థిరపరిచేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్లోకి చొరబడేందుకు పాకిస్థాన్కు…
దేశవ్యాప్తంగా 45 సెంట్రల్ యూనివర్శిటీల్లో దాదాపు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ఈ ఏడాది…
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు లోక్సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో…
భారత్, చైనా బలగాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9న అరుణాచల్ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ నుంచి ఇరు సైన్యాల ఉపసంహరణ సమయంలో స్వల్ప ఘర్షణ…
పర్యాటకుల భద్రత, రక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అయితే, పర్యాటకులకు కల్పించాల్సిన భద్రతపై పర్యాటక మంత్రిత్వ శాఖకు పూర్తి అవగాహన ఉంది. పర్యాటకులకు సురక్షితమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుందని పర్యాటక శాఖ మంత్రి…
కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా పేరొందిన మనీష్ తివారి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు సొంత పార్టీనే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఖంగారుకు గురిచేస్తుంది. ఈ…
మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలులో ప్రయాణిస్తున్న…
హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా…