Browsing: జాతీయం

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మధ్య ప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని…

అసోమ్, మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల ఘటనపై మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ జైంతియా హిల్స్ లోని ముక్రోహ్ లో మంగళవారం జరిగిన కాల్పుల్లో అస్సాం అటవీ…

ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్‌పై మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోషియారీ వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలోని అధికార శివ‌సేన ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం-బీజేపీ కూట‌మిలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. బీజేపీని, సీఎం…

ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవినిఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా గుర్తించామని కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి…

కర్ణాటకలోని మంగళూరులో శనివారం పేలుడు కలకలం రేపింది. కంకనాడి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోరి సమీపంలో బిజీ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటో సడెన్ గా పేలిపోయింది.…

గంగా యమునల సంగమం మాదిరి కాశీ తమిళ సంగమం పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాశీ, తమిళనాడు.. సంస్కృతి, నాగరికతకు కాలాతీత కేంద్రాలని చెప్పారు. ఈ…

మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్‌ సీనియర్‌ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె…

విశ్రాంత క‌లెక్ట‌ర్ అరుణ్ గోయ‌ల్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారిగా నియ‌మితుల‌య్యారు. అరుణ్ గోయ‌ల్‌ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ కేంద్ర న్యాయ శాఖ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ…

ఈ ఏడాది డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు పార్లమెంట‌రీ వ్యవ‌హారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్…

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ఎప్పుడూ ధృడంగా వ్యవహరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దాడి జరిగిన ప్రాంతం, తీవ్రతను అనుసరించి స్పందన ఉండబోదని స్పష్టం చేశారు. శుక్రవారం…