Browsing: జాతీయం

త్వరలో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ లో రూ 3,650 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

దసరా పండుగ వేళ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి…

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అక్టోబర్ 2 నుండి బీహార్ లో చేపట్టిన జన సురాజ్ యాత్ర చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాదాపు 3,500 కిలోమీటర్ల మేరకు జరుప…

జమ్ముకశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరీలో నిర్వహించిన భారీ ర్యాలీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజ్జర్లు,…

జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న…

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌)  ‘ప్రచండ్‌’ను భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంఛనంగా…

కరోనా కారణంగా, ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలనా వచ్చిన కారణంగా భారత్ లో చదువుతున్న ఆఫ్ఘానిస్తాన్ విద్యార్థుల విశాలకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వారికి భరోసా…

దేశంలో పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా ఆరోసారి టాప్‌లో నిలిచింది. సూరత్‌, ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన…

టెలికాం రంగంలో 5జీ సేవ‌లు విప్ల‌వాత్మ‌క మార్పులు తేనున్న‌ట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక ప్రగతి మైదానంలో నాలుగు రోజులపాటు జరిగే ఇండియా మొబైల్‌…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించి, కాలూపుర్ స్టేశన్ నుండి మెట్రో లో దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు…