Browsing: జాతీయం

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నామినేషన్ దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు వేసిన మాజీ కేంద్ర మంత్రులు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, శ‌శి థ‌రూర్‌ల మధ్యనే పోటీ…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 3400 కోట్లకు పైగా విలువ కలిగిన వేరు వేరు ప్రాజెక్టుల కు సూరత్ లో శంకుస్థాపన చేయడంతో పాటుగా దేశ ప్రజలకు…

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. తన విధేయులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు.…

సైనిక కుటుంబాల‌ను అభ్యంత‌ర‌కంగా చూపించార‌ని నిర్మాతలైన ఏక్తాక‌పూర్, శోభా కపూర్ లపై కేసుపెట్ట‌గా వారెంట్ ని జారీ చేశారు. నిర్మాత ఏక్తాకపూర్ సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్…

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. బిపిన్ రావత్ మరణంతో ఆర్మీలో దాదాపు 40ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన చౌహాన్ను…

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి…

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర…

సెప్టెంబర్ 29, 30 తేదీలలో గుజరాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సూరత్ లో రూ. 3,400 కోట్కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల…

బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర…

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్‌లో డెమొక్ర‌టిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమ‌వారం నూత‌న పార్టీని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌…