కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇడి షాకిచ్చింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్లో బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసు…
Browsing: జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలపై డిస్ప్లే పిక్చర్ల(డిపి)ను జాతీయ పతాకంతో మార్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాక వేడుకలను సమష్టిగా…
కరోనా మహమ్మారి, కరోనా రెండో దశ, ఒమిక్రాన్, రష్యాాఉక్రెయిన్ వంటి సమస్యలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణాన్ని 7 శాతం లేదా దాని కంటే దిగువకే…
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ సోషల్ మీడియాల్లో…
ఎలాంటి న్యాయ సహాయం అందకుండా విచారణ దశలోనే అనేక మంది ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని విడుదల చేసేందుకు…
ఎంతటి బలమైన ప్రభుత్వమైనా ప్రతీదాన్ని, ప్రతీ ఒక్కర్నీ నియంత్రించలేదని ప్రధానమంత్రి నరేంద మోదీ స్పష్టం చేశా రు. శుక్రవారం అన్నా యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటూ కేంద్రంలో…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని అనుచితంగా ప్రస్తావించడం ద్వారా పార్లమెంట్ లోపల, బైట పెద్ద రాజకీయ దుమారం రేపడానికి కారకుడైన లోక్ సభలో కాంగ్రెస్ పక్ష…
రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు లోక్సభలోపెద్ద ఎత్తున నిరసనకు దిగి నినాదాలు చేశారు.…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారంతో విచారణను ముగించారు. మొత్తం మూడు రోజులలో 12 గంటల పాటు ఆమెను విచారించారు. బుధవారం మధ్యాహ్నానికే…
భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన,…