రాజ్యసభ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్న 19 మంది ప్రతిపక్ష ఎంపీలు వారం పాటు సస్పెండ్ అయ్యారు. సభ సజావుగా సాగకుండా నిరసనలు, ఆందోళనలతో అడ్డుపడుతున్నారనే కారణంతో రాజ్యసభ…
Browsing: జాతీయం
ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు తెలిపిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల మొత్తం వరకు లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు.…
దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది…
సాయుధ బలగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు త్రివిధ దళాల జాయింట్ థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేయనున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్…
భవిష్యత్ తరాల కోసం పర్యావరాణాన్ని రక్షించుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. 14వ రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం ఆదివారంతో పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా…
గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18…
శివసేన మాదంటే మాదేనని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఎన్నికల కమిషన్ చెంతకు చేరింది. అసలైన…
జాతి ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎదగండని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తన వీడ్కోలు ప్రసంగంలో రాజకీయ పార్టీలను కోరారు. ప్రజల సంక్షేమం కోసం…
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి అభ్యర్థిగాద్రౌపది ముర్ముకుఊహించినదానికన్నా ఎక్కువ మెజారిటీతో ఆమె విజయం సాధించడం విశేషం. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి…
భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశ అత్యున్నత పదవిని తొలిసారి ఓ ఆదివాసీ మహిళ అధిరోహించనుంది. భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో…