కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర అక్టోబరు 2 న ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్…
Browsing: జాతీయం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పోలీసులు…
ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు జర్నలిస్టును…
నూతన పార్లమెంటు భవనం పైకప్పుపై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల…
శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ చెప్పారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా తన…
మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో సంపూర్ణ చర్చల…
సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య…
బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ విధానంలోని చాలా…
నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన మంత్రిపదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆయననే తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించవచ్చని పలువురు…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన వీడియోను ఆయన తన సామాజిక…