`పెద్దల సభ’గా భావించే రాజ్యసభకు ఒకప్పుడు వివిధ రంగాల్లో నిష్ణాతులు, రాజకీయంగా అనుభవజ్ఞులైన వారిని ఎంపిక చేసే వారు. అయితే రానురాను రాజకీయ పార్టీలు వివిధ కారణాల వల్ల పార్టీలోని నేతలకు,…
Browsing: జాతీయం
వారం రోజులకు పైగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడానికి బిజెపి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఎకనాథ్ షిండేతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం…
సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి…
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. అధికార పక్షం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము…
మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేనతో చెలరేగిన `తిరుగుబాటు’ వారం రోజులవుతున్నా పరిష్కారం లభించే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్రపతి పాలనా అనివార్యం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్యెల్యేల…
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ నెల 23న జరిగిన…
దేశంలో కొందరు నేతల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానాన్ని విశ్వసించిన ప్రజలు సాహసోపేత పోరాటం చేశారని, ప్రజాస్వామ్య స్పూర్తితో ఓడించారని చెబుతూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేపై తిరుగుబాటు జరిపి, ఎనిమిది మంది మంత్రులతో సహా మూడింట రెండు వంతుల మందికి పైగా ఎమ్యెల్యేతో గౌహతిలో మకాం వేసిన శివసేన సీనియర్ నాయకుడు ఎకనాథ్…
ఎన్డిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఒడిశా నుండి ఇప్పటికే ఢిల్లీకి వచ్చిన…
శివసేన ఎమ్యెల్యేల మీదనే కాకుండా, పార్టీపై కూడా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే పట్టు కోల్పోయిన్నట్లు కనిపిస్తున్నది. తిరుగుబాటు నేత ఎకనాథ్ షిండే బలం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో, థాకరే…