ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా…
Browsing: జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రెండు అధునాతన యుద్ధ నౌకలను ముంబయిలోని మజగావ్ డాక్ లో నిర్మించారు. దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌకల పేర్లు సూరత్,…
కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మూడు రోజులుగా కోర్ట్ నియమించిన న్యాయవాదుల బృందం సర్వేలో సోమవారం శివలింగం బయటపడింది. దయానిధి, వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్…
వచ్చే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేయడం కోసం కీలకమైన సంస్థాగత సంస్కరణలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాజస్థాన్…
సోనియా గాంధీ సారథ్యంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతున్న మూడు రోజుల మేధోమథన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ప్రధానంగా సంస్థాగతంగా పార్టీలో తీసుకు రావలసిన సంస్కరణలపై దృష్టి…
తరచూ వివాదాస్పద ప్రకటనలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ని బిజెపి సాగనంపింది. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు డా. మాణిక్…
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పనితీరులో సంస్కరణల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ కరోనా సదస్సులో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య…
ఆధునిక భారత్లో అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ‘మోదీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్…
బీజేపీ ముఖ్యమంత్రి హిమంత శర్మ అనుకోకుండా నోరు జారి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను `ప్రధాన మంత్రి’ అని సంబోధించడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో…
రాజద్రోహం చట్టంపై రెండు రోజులలో మాట మార్చి, సుప్రీం కోర్టులో రెండు అఫిడవిట్ లను దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు మైనారిటీ హోదా ప్రకటించడంపై కూడా భిన్న వాదనలు వినిపించినట్లు…