భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ గురువారం కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో వృద్దాప్య సంబంధ వ్యాధులతో ఆమె ఓ…
Browsing: జాతీయం
’ఒక భవన నిర్మాణానికి పునాది ఎంత ప్రధానమైనదో సమాజ నిర్మాణానికి విద్య అంతటి ప్రధానమైనది’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పేర్కొన్నారు. బుధవారం జరిగిన పుట్టపర్తిలోని శ్రీ…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్ప హితవు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా గాంధీల కుటుంబానికి చెందిన రూ.752 కోట్ల…
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే రెస్కూ ఆపరేషన్లో భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సుమారు 240 గంటల…
వ్యక్తులకు ముందస్తు బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎవరిపై అయినా వేరే రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ దాఖలు అయి ఉన్నప్పటికీ అరెస్టు నివారణకు సంబంధించిన…
అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ ఆలయంలో రాముడి విగ్రహ వేడుకను చూసేందుకు ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం…
ఉత్తరాకాండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ ఉత్తరాఖండ్కు వచ్చారు.…
2023 ప్రపంచ కప్లో ఫైనల్స్ వరకు అజేయంగా నిలిచిన భారత్.. కీలక సమయంలో చతికిలపడింది. వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీ మొత్తం అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్తో…
కర్నాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వరుసగా స్కామ్ల ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఫోన్సంభాషణ ఆడియో క్యాసెట్ను సామాజిక…