ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) విషయంలో టెక్ కంపెనీల మధ్య పోటీ ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ ఏఐ అధారిత చాట్ జీపీటీను తీసుకు వచ్చింది. దీనికి విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో…
Browsing: అవీ ఇవీ
పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థకు, మరణాలకు ముగింపు పలకడానికి గత పదేళ్లలో ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్కు ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని…
కరోనా విజృంభణ సమయంలో ఆరోగ్య రక్షణ కార్యకర్తల్లో ముందు వరుసలో ఉండి రోగులకు చికిత్స చేసి, వారు కోలుకోవడంలో సహాయం చేసిన నర్సులు ప్రస్తుతం అనేక మానసిక…
హనీ ట్రాప్లో చిక్కుకుని పాక్ మహిళా ఏజెంట్కు సమాచారాన్ని లీక్ చేసినందుకుగాను టెస్ట్ రేంజ్ అధికారిని ఒడిశాలో అరెస్టు చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్లోని డిఫెన్స్…
ముంద్రా పోర్ట్ మాదకద్రవ్యాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన చార్జిషీటుకు…
అనుమానిత ఉగ్రవాదిని బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఉగ్రవాది పేరు ఆరిఫ్. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేసేవాడు. ఇస్లామిక్ స్టేట్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేశారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట…
శక్తివంతమైన భూకంపంతో టర్కీ, సిరియాలల్లో దయనీయ పరిస్థితులు నెలకున్నాయి. భవనాలన్నీ కుప్పకూలి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పటి నుంచి దాదాపు…
దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్లపై కేంద్రం నిషేధించింది. రుణ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్న సామాన్య, మధ్య తరగతి వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి.…
అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముని విగ్రహం కోసం అత్యంత అరుదైన శిలలు బుధవారం రాత్రి నేపాల్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఆయల ట్రస్టు నిర్వాహకుడు ఒకరు తెలియచేశారు.…