Browsing: అవీ ఇవీ

భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు…

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు దీర్ఘకాలం (లాంగ్ కొవిడ్) పాటు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 శాతం…

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అదే రోజున రాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగనుంది. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో అటవీ చట్టంలో మార్పులతో…

ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 50 దేశాల్లో మంకీపాక్స్‌ వైరస్‌ కేసులు నమోదవగా, ఒక్కరు…

ఉత్తరప్రదేశ్‌కు ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించనున్నారు. చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కరోనాతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరారు. కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు…

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ… 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం…

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.…

వచ్చే సంవత్సరం నాటికి జనాభా పరంగా భారత్‌ చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 2022…

కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన 2 రోజుల తర్వాత జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ…