భారత్లో 54 శాతం మంది వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే ఆధారపడుతున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఒయుపి) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది.…
Browsing: అవీ ఇవీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో రోహిత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇవాళ బీసీసీఐ ట్వీట్…
మొన్నటి వరకు తగ్గుముఖం పడుతూ వస్తున్న కరోనా దేశంలో మళ్ళి విజృంభిస్తున్నది. తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం 13 వేల మంది…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అగ్నిపథ్ పథకంపై మూడు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు కావడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. పిటిషన్లపై…
అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొని విధ్వంసక చర్యలలో పాల్గొంటున్న యువత భవిష్యత్ లో సైన్యంలోనే కాకుండా సాయుధ దళాలు వీటిలో కూడా చేరలేరని స్పష్టం అవుతున్నది. విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు…
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ ఇప్పటికీ కరోనా అనంతర రుగ్మతలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ…
గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపవుతుంది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు…
వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా నేతృత్వంలో 2023 నుంచి మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహణకు…
ఇంటర్నెట్ కేవలం అవసరమైన సమాచారం సులభంగా తెలుసుకొనే వేదికగానే కాకుండా ఆత్మహత్యలకు, నేరాలకు పాల్పడే వారికి ఓ గైడ్ గా కూడా సహకరిస్తున్నట్లు పలు ఉదంతాలు వెల్లడి చేస్తున్నాయి.…
ఎటువంటి డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడకపోయినా, తనపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాదారుడిగా ముద్ర వేయడం సరైనదా? అంటూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ వేస్తున్న…