ఢిల్లీలోని కుతుబ్ మీనార్ కేసులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాకేత్ కోర్టుకు మంగళవారం ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మీనార్ స్మారక చిహ్నాన్ని విష్ణు స్తంభంగా మార్చాలని…
Browsing: అవీ ఇవీ
బీహార్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పిడుగులు పడటం, కొండచరియలు…
జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఏడాది లోనే లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగంను 2022-23 విద్యా సంవత్సరం నుండి కర్నాటక పాఠ్య పుస్తకాలలో పదవ తరగతి…
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శవలింగం బయటపడిన కొలను ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. అదే సమయంలో, జ్ఞానవాపి…
వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ప్రపంచంలో ఏదో ఒక మూల కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో…
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాను చురుకుగా వాడుతుంటారనే సంగతి తెలిసిందే. అటూ సినిమాలు, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్నా పలు విషయాలను సోషల్…
దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో ఆదివారం 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) పేర్కొంది. తీవ్ర…
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కాలోని నాలుగు అంతస్తుల కార్యాలయ సముదాయంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది యువతులు, ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత తమ కుటుంబాలను…
వారాణసీ లోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని…