Browsing: ప్రాంతీయం

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుకు సంబంధించి ఆమె సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన…

జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అక్రమంగా మైనింగ్ లీజ్ సంపాదించారంటూ…

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ…

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ…

గణేష్ భక్తులకు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం గణేష్ ఉత్సవాల కోసం రోడ్డు మీదుగా స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు టోల్ మాఫీ…

టిక్‌టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ (42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ఈ…

దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతి కేసులో విచారణ ఐదేళ్లకు ముగిసింది. శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విచారణ జరిగిన కమీషన్ కు నేతృత్వం వహించిన ఆర్ముగ స్వామి 600 పేజీల నివేదికను…

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్‌ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్‌…

బిహార్‌ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్‌ సారథ్యంలోని మహా కూటమి సర్కార్‌కు 160 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా అసెం‍బ్లీలో ముఖ్యమంత్రి నితీష్‌ బీజేపీపై తీవ్ర…

శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ…