కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారిగా ఓ దర్యాప్తు సంస్థ ముందు హాజరై, సోమవారం 10 గంటలకు పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంగళవారం కూడా…
Browsing: ప్రాంతీయం
ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించిన బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థకపూర్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్…
నుపుర్ శర్మ చేసిన వాఖ్యల సాకుతో రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నది. ప్రయాగ్రాజ్, కాన్పూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మసీద్ లో…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండే సరికి గత ఎన్నికలలో బిజెపిని దాదాపు పరాజయం అంచుకు తీసుకెళ్లి, పెద్ద షాక్ ఇచ్చిన పటీదార్లు తిరిగి ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పావులు కదపడం…
మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్యెల్యేలను, ఆ తర్వాత ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ఎమ్యెల్యేలను గెలిపించుకున్న తర్వాత అకస్మాత్తుగా జాతీయస్థాయి నేతగా ఎదిగిన్నట్లయింది.…
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిన బంగారు స్మగ్లింగ్ కేసులో స్వయంగా ముఖ్యమంత్రి పునరాయి విజయన్ కు సంబంధం ఉన్నట్లు ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేష్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం…
జమ్ముకాశ్మీర్లో కొనసాగుతున్న లక్ష్యిత దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ జరిగిన లక్ష్యిత దాడుల్లో 22 మంది మృతి చెందారు. మృతులంతా మైనార్టీలు, వలసకార్మికులు, భద్రతా…
మహమ్మద్ ప్రవక్తపై, ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్లను వరుసగా పార్టీ నుండి బహిష్కరించడంపై ఢిల్లీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు…
మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఆరుగురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన సమాలోచనలు విఫలం కావడంతో 24 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో…
కాశ్మీర్ లోయలో లక్షిత దాడులు జరిగిన్నప్పుడల్లా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం జరిపినట్లు వార్తలు వస్తున్నాయని అంటూ అటువంటి సమావేశాలు ఇక చాలని,…