Browsing: ప్రాంతీయం

సుప్రసిద్ధ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్‌ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు…

దేశ వ్యక్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్​లోని బీర్భూమ్​ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ…

ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ…

బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో…

అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు వ్యతిరేకంగా వీడియోలను ప్రజలు అప్‌లోడ్ చేసేందుకు అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్‌ను పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బుధవారం…

కర్ణాటకలోని స్థానిక వార్షిక ఉత్సవాల సమయంలో ముస్లింలు దుకాణాలను ఏర్పాటు చేయకుండా ఆలయ అధికారులు నిషేధం విధించారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని…

పంజాబ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ వెంటనే రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలలో రాష్ట్రం నుండి తమ అభ్యర్థులుగా ఎంపిక చేసిన ఐదుగురి గురించి ఆ పార్టీలోనే కలకలం చెలరేగుతుంది. వారిలో…

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగ్గా అధికారంలోకి రాగలనని అంచనాలు వేసుకొని భంగపడిన సమాజవ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే పూర్తి సమయం కేటాయిస్తూ, యోగి…

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ (74) తన నాయకత్వంలోని లోక్‌తంత్రిక్‌ జనతా దళ్‌ (ఎల్‌జెడి) పార్టీని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జెడి)లో ఆదివారం విలీనం చేశారు.…

దేశంలోనే పేపర్‌ రహిత తొలి అసెంబ్లీగా నాగాలాండ్‌ నిలిచింది. శాసన సభా కార్యకలాపాల్లో నేషనల్‌ ఈ-విధాన్‌ అప్లికేషన్‌ (ఎన్‌ఇవిఎ) కార్యక్రమాన్ని అమలు చేసిన అసెంబ్లీగా నాగాలాండ్‌ చరిత్ర…