Browsing: ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నదుల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు మోకాలడ్డుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పలు సందేహాలను వ్యక్తం…

పంజాబ్లోకి యూపీ, బీహారీలను రానివ్వబోమన్న తన వాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అంటూ సంజాయిషీ…

బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న చోట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణాత్మక ధోరణులు తరచూ వెలువడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కేరళలో సహితం రాజ్‌భవన్‌కు,…

మొత్తం దేశ ప్రజల ఆసక్తితో గమనిస్తున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, సమాజవాద్ పార్టీలు అధికారం కోసం తీవ్రంగా పోటీ పడుతుండగా, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్…

తరగతి గదుల్లో హిజాబ్‌లు ధరించడం నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన ఉడిపికి చెందిన బాలికల నివాస చిరునామాలతో సహా వారి వ్యక్తిగత వివరాలను భారతీయ జనతా…

పశ్చిమ బెంగాల్‌లోని మూడు ప్రధాన ప్రతిపక్షాలలో ఏ ఒక్కటీ కూడా తృణముల్ కాంగ్రెస్‌కు దగ్గరగా రాలేదు. అధికార పార్టీ సోమవారం వెలువడిన మునిసిపల్ ఎన్నికలలో 4-0 క్లీన్…

ఒక వంక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో శాంతిభద్రతల రికార్డు చూపి తిరిగి ఎన్నిక కావాలని యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నం చేస్తుండగా,  ఆయన ప్రభుత్వం వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం…

ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ నేరాలకు దూరంగా, శాంతి భద్రతల పరిరక్షణలో అద్భుతంగా పనిచేసినదని బీజేపీ ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తుంది. అఖిలేష్…

రాష్ట్రంలోని విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని పేర్కొంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించకూడదని స్పష్టం చేస్తూ విద్యార్థునులపై హిజాబ్ నిషేధం కొనసాగించే విధంగా…

దేశంలో ప్రతిపక్షాలు లేని అసెంబ్లీగా నాగాలాండ్‌ నిలిచింది. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పిఎఫ్‌) శాసనసభ్యుడు వైఎం యెల్లో కొన్యాక్‌  బుధవారం కేబినేట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో…