వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం పార్టీ మనుగడకు కీలకమని గ్రహించిన టిడిపి సంస్థాగతంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టుతున్నది. వచ్చే పార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ…
Browsing: ప్రత్యేక కథనాలు
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన గురువారం సాయంత్రం అత్యంత ఉత్సాహంగా జరిగినా, ఈ సందర్భంగా ఫెడరలిజంపై వేదికపై నుండే ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ నిలదీయడంతో ఖంగు తినవలసి…
తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెబుతూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన…
బిజెపియేతర పార్టీలు కూడా హిందువులలో తమ మద్దతును పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కర్నాటక యూనిట్ మతపరమైన విభజన కనిపిస్తున్న కోస్తా కర్ణాటకలో…
ఇటీవల ఓ బ్రాహ్మణ సమావేశంలో మాట్లాడిన బీజేపీ నేత, నాలుగుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన అరవింద్ శర్మ హర్యానాలో బ్రాహ్మణ ముఖ్యమంత్రి కావాలని వాదించారు. ఒకప్పుడు 20-22…
కోనసీమకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల జిల్లాలో పెల్లుబికిన వ్యతిరేకత మంగళవారం హింసాయుత రూపం తీసుకొంది. నిరసనలు అదుపుతప్పి స్థానిక మంత్రి…
అవినీతి ఆరోపణలపై తన మంత్రివర్గ సహచరుని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలగించడమే కాకుండా, ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని అరెస్ట్ కూడా చేశారు. స్వతంత్ర భారత దేశంలో గతంలో…
కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ జరపడం దేశంలో విభజన ధోరణులు పెంచుతుందని అంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఈ అంశంపైనే బీజేపీని…
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు హాజరు కావడం కోసం ప్రస్తుతం బెయిల్ పై ఉండడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి అనుమతి పొందిన ముఖ్యమంత్రి వై ఎస్…
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా…