Browsing: ప్రత్యేక కథనాలు

కొద్దికాలంగా కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్న గుజరాత్ లో పటీదార్ ఉద్యమ నేత, ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు…

తెలంగాణ సీఎంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు `డిక్టేటర్‌షిప్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నారని అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి …

ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆ…

సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదని అంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళి తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల `అమర్యాదకరంగా’ వ్యవహరిస్తున్నట్లు కొంతకాలంగా…

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పూరీలో జరిగిన మత ఘర్షణలకు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్ పేర్లు రావడం రాజకీయంగా కలకలం రేపుతున్నది. వారు అనుమతి లేకుండా హనుమాన్ జయంతి…

బిజెపియేతర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా, నెలల తరబడి తమ వద్దనే ఉంచుకోవడం పట్ల…

2013-18 కాలంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలపై పోలీసు కేసులను ఉపసంహరించుకోవడాన్ని 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ…

తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకొనే ప్రయత్నం చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం…

తాను గతంలో బిజెపి నేత కావడంతో తెలంగాణ ప్రభుత్వం తనను ఆ దృష్టితోనే చూస్తున్నదని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. తన…

అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన…