చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సమస్రాబ్ధి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూరంగా ఉండడం రాజకీయ దుమారం రుపొంది. చినజీయర్ స్వామి తీరుతో…
Browsing: ప్రత్యేక కథనాలు
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నదుల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు మోకాలడ్డుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పలు సందేహాలను వ్యక్తం…
కర్ణాటకలో కొన్ని కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం జాతీయ స్థాయికి చేరుకోవడంతో తొలుత హిందూ – ముస్లిం విభజనకు దారితీసి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా…
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడవ దశలో ఈ నెల 20న పోలింగ్ జరుగనున్న తదుపరి యుద్ధభూమి తరచుగా ‘యాదవుల కోట’గా ముద్రించబడే ప్రాంతం కీలకం కానున్నది.…
బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలున్న చోట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణాత్మక ధోరణులు తరచూ వెలువడుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కేరళలో సహితం రాజ్భవన్కు,…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్కు ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బిజెపి గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో విషయం ఎన్నికల సంఘం వరకు…
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలోని కర్హల్లో కేంద్రమంత్రి, బీజేపీ నేత సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్పై దాడి చేసి రాళ్లతో దాడి చేశారు. కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ మేడారం జాతర నేడే ప్రారంభం అవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతరలో దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో…
అట్టహాసంగా జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు త్రిదండి చినజీయర్ స్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుల మధ్య `కోల్డ్ వార్’కు దారితీసిన్నట్లు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనధికారికంగా `ఆస్థాన…
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వెలుగులోకి సిబిఐ ఛార్జిషీట్ వైసిపి వర్గాలలో కలకలం…