Browsing: ప్రత్యేక కథనాలు

ఉగ్రవాదుల మద్దతుదారునిగా పేరొందిన మసూద్ ఖాన్ ను అమెరికాలో తమ రాయబారిగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించడం పట్ల ఆ దేశంలో కలకలం రేగుతున్నది. ఇప్పటికే…

ఆత్మనిర్భర్ భారత్ – 2’స్వయం-ఆధారిత భారతదేశం’ సృష్టించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీస దిగుమతి, గరిష్ట ఎగుమతి విధానాన్ని అనుసరించారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రభుత్వం …

ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, డిజిటల్ రుపీతో పాటు డిజిటల్ భారత్ పై…

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఆందోళనలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సొంత జిల్లాతో పాటు, ఆ…

ఆత్మనిర్భర్ భారత్ – 1 ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం కావించిన కరోనా విపత్తును భారత ప్రభుత్వం ఒక పెద్ద అవకాశంగా భావించి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు,  వ్యవసాయ…

గత ఏడాది విశేషమైన ప్రజా మద్దతుతో,  ఎన్నో మార్పులు తీసుకు రాగలననే విశ్వాసంతో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్ సంవత్సరకాలంలోనే ప్రజాకర్షణను కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న…

రాబోయే బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచుతారనే ఊహాగానాల మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) ఆర్థిక విభాగం ‘బీడీలు’, చిన్న చేతితో చుట్టే సిగరెట్లపై సుంకాన్ని…

దళితులను సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. దళిత, గిరిజన పేదల సంక్షేమాన్ని విస్మరించారని ఆమె విమర్శించారు. స్వరాష్ట్రం ఏర్పడితే…

పంజాబ్ లోని 2.12 కోట్ల మంది ఓటర్లలో కనీసం సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించడం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడి హామీల వర్షం…

అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల విభజన కసరత్తు జరిగిందని ప్రణాళిక శాఖ చెబుతున్నా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా, కేవలం ఒక రోజు…