2018లో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలలో అధికారాన్ని పంచుకోవడానికి స్వస్తి పలికిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా శనివారం రాత్రి బిజెపి…
Browsing: తెలుగు రాష్ట్రాలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం పది గంటల సమయంలో ఆయన సీబీఐ ఆఫీసుకు వచ్చారు.…
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైందని, ఈనెల 14 నుంచి పవన్ వారాహి వాహనం రోడ్డెక్కుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్…
వైఎస్సార్ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2 ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి…
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు…
అలుపెరగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేవలం ఒక్క కుటుంబం, పార్టీ ద్వారానే తెలంగాణ రాలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సకలజనులు…
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడానికి రౌస్ అవెన్యూ కోర్టు గురువారం…
రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్…
విజయవాడ నుండి రెండు సార్లు టిడిపి ఎంపీగా గెలుపొందిన కేశినేని నాని ఇప్పుడు వైసిపి వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఆయన మాటలు, చేతలు అటువంటి సంకేతాలు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జి. మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో…