Browsing: తెలుగు రాష్ట్రాలు

వీధి కుక్కలను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. నేపాల్ నుండి క్యాచింగ్ బృందాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని…

విశాఖపట్నం తాజాగా రెండు అంతర్జాతీయ సమావేశాలకు సిద్ధమవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు.…

గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’ ల పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బీజేపీ…

ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.…

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది.…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, న‌గ‌ర ప‌రిస‌ర మున్సిపాలిటీల ప‌రిథిల‌ల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి. వీధికుక్కలు దాడిలో ఐదేళ్ళబాలుడు చనిపోయిన ఘటన…

ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణం…

కృష్ణనదిపై తలపెట్టిన కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణికి కేంద్రం ఆమోదించింది. నిధులు కూడా కేటాయించింది. 2009లో అప్ప‌టి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది.…

ఒప్పందాలను, నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నదీ జలాల దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర…

తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు…