సుప్రసిద్ధ తిరుపతి పుణ్యక్షేత్రం 893వ పుట్టినరోజు పండుగకు ముస్తాబవుతోంది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పూజ్య రామానుజాచార్యులు గోవిందరాజ ఆలయం ప్రతిష్ట, మాడ వీధుల ఏర్పాటు…
Browsing: తెలుగు రాష్ట్రాలు
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వంశీ ఫై విమర్శలు చేయడంతో వంశీ…
కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూత్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన…
కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ సర్వే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ మరోసారి నోటీ-సులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాష్ను…
వైఎస్ఆర్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మళ్లీ ఆమె పాదయాత్రకు అనుమతి రద్దు చేసి, అరెస్ట్ చేశారు. మహబూబాబాద్లో నోటీసులు ఇచ్చిన అనంతరం.. షర్మిలను అరెస్ట్ చేశారు. …
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 8 మంది టీడీపీ నేతలు, వెయ్యి మంది కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు.…
సినీ నటుడు నందమూరి తారక రత్న 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి చివరకు శనివారం సాయంత్రం తనువు చాలించారు. నందమూరి తారకరత్న (40)…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో మరో హత్యాయత్నానికి ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో పేలుడు పదార్థాలను…
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చి 5న పాలేరులో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ…