సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గర్జనలో ఇచ్చిన హమీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఇచ్చిన హామీని…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆప్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.…
బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ భంగపడక తప్పలేదు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్…
ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ…
రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఇంత వరకు ఆమోదించలేదంటూ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సోమవారం లంచ్ మోషన్ పిటిషన్…
కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఎవరి కొంప ముంచాలి? ఎవరిని నాశనం చేయాలి? అని క్షుద్రపూజలు చేస్తున్నారని…
మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్కుమార్ స్వస్థలం…
పోలవరం డయాఫ్రం వాల్ ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ విసురుతోంది. 2020లో వచ్చిన భారీ వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని కూడా…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ అవమానించిన తీరుపై కేంద్ర హోమ్ మంత్రికి ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు,…