తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఎంపిక చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ…
Browsing: తెలుగు రాష్ట్రాలు
టిడిపికి చెందిన మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలలో హైదరాబాద్ లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్లోని మెలాంజ్ టవర్స్లో గల నారాయణ కార్యాలయంలో అధికారులు తనిఖీలు…
తెలంగాణాలో మెడికల్ షాపులు పెద్ద సంఖ్యలో వస్తున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడంతో నాణ్యత లోపించిన, నకిలీ మందుల విక్రయం విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు…
తెలంగాణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్…
భక్తులకు బూజుపట్టిన లడ్డూ ప్రసాదాలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు ఇచ్చారంటూ ఆందోళన…
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే ఆయా నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…
ప్రధాని నరేంద్ర మోదీ జనవరి మూడో వారంలో సికింద్రాబాద్-విజయవాడ మధ్య ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’కు జెండా ఊపి ఆరంభించనున్నారు. జనవరి19-20 మధ్య ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే…
ఏపీలో అరాచక పాలన జరుగుతుందని, బ్రిటిష్ కాలం నాటి జీవో ఎపిలో తెచ్చారని, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు,…
నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనరెడ్డి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. తెలుగు…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక అవార్డు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాల్లో తీసుకొచ్చిన డిజిటల్ విధానాలకు…