Browsing: తెలుగు రాష్ట్రాలు

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఇదివరకే…

ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని టీఆర్ఎస్ సర్కార్ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్…

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను…

వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీతోపాటు ఇతర సాగునీటి వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ వేయాలన్న డిమాండ్‌ను మరోసారి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం…

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని…

మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరువాలనే డిమాండ్ ఒకవైపు, గల్ఫ్ వలస కార్మికుల హక్కుల సాధన డిమాండ్ మరొకవైపు- ఈ రెండు డిమాండ్లను కలిపి ఒక వినూత్నమైన…

దేశంలో వరుసగా విద్యుత్ బైక్‌లు పేలిపోతుండడంతో అందుకు ప్రధాన కారణం వాటికి వాడే బ్యాటరీల నాణ్యత లోపాలే అని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కూడా…

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. రూ 85,705 కోట్ల విలువుగా చేసే 960 స్థిర ఆస్తులు ఉన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, చైల్డ్ ఫోర్నోగ్రఫీపై సీబీఐ ఉక్కుపాదం మోపుతోంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్ల ఆటకట్టించేందుకు ‘ఆపరేషన్…