ఏపిలో మూడు రాజధాను అంశాన్ని తేల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా…
Browsing: తెలుగు రాష్ట్రాలు
ఓటు బ్యాంకు రాజకీయాలు, రజాకార్ల భయంతో మిగిలిన రాజకీయ పార్టీలు ఇంకా తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరుపుకోకుండా వెనుకంజ చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు.…
విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలోజాతీయ జెండాను ఎగురవేస్తూ …
కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘనంగా నివాళులు అర్పించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలకు కూడా ప్రమేయముందని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నిర్వహించిన తాజా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని బిజెపి …
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని…
దేశంలో చిన్న కమతాలు కలిగి ఉన్న రైతుల అభ్యున్నతి, అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ అంకుర సంస్థలు పని చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ…
ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. బ్యాంకు…
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని పది రోజుల్లో విడుదల చేయకపోతే హైదరాబాద్ ను ముట్టడిస్తామని అఖిల భారత శ్రీరామ్ సేన హెచ్చరించింది. రాజాసింగ్ అరెస్ట్ పై కర్ణాటకకు…